న్యూస్ టుడే:నేడు న్యూజిలాండ్తో భారత్ 2వ టీ20.మ్యాచ్ ఉదయం 11:30కి ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుది.మొదటి మ్యాచ్ ఓటమి చవి చూసిన భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ అవకాశాలను నిలుకోనుంది.అదే విధంగా ఈ మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ సిరీస్ను సొంతం చేసుకోవాలన్న కసిలో ఉంది.మూడు టీ20ల సిరీస్లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది.
డెస్క్:లక్ష్మణ్&ఖాన్